విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో.. భారీగా తరలివచ్చిన జనం
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. సిరిపురం కూడలి…
విద్యార్థులకు అలర్ట్.. ‘ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలుండవు’
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు (Intermediate Exams) తొలగించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా…
నేడు విశాఖకు ప్రధాని మోదీ.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన డీఈవో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ (బుధవారం) విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని.. విశాఖ రైల్వే…
విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది రోజులు సంక్రాంతి సెలవులు
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సెలవుల (School Holidays)పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. మూడు కాదు నాలుగు కాదు వారం కాదు ఏకంగా పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా…
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్.. మృతులకు పవన్, దిల్ రాజు ఆర్థికసాయం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు…
తిరుమల భక్తులకు అలర్ట్.. 7వ తేదీన బ్రేక్ దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల (Tirumala) శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వస్తారు. అయితే మీరు కూడా ఈ నెలలో తిరుమలకు వెళ్తున్నారా? అయితే…
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. ఈ అంశాలపై చర్చ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో .. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న పనులుపై చర్చిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్…
జనవరి 8న విశాఖకు ప్రధాని మోదీ
కొత్త ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏపీలో పర్యటించనున్నారు. ఆయన విశాఖలో పర్యటించనున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మోదీ.. విశాఖ ఎయిర్పోర్టు (Visakha Airport)కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.…
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
Mana Enadu : రేషన్ బియ్యం (Ration Rice Scam) మాయం వ్యవహారంలో వైస్సార్సీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పీఎస్లో పోలీసులు కేసు ఫైల్…
















ఆ హీరోయిన్ ప్రా**ట్.. టీడీపీ నేత సంచలన కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ప్రాస్టిట్యూట్ అంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. అసలు బీజేపీ నేతలు.. మాధవీలతను తమ పార్టీలోకి ఎందుకు…