బషీర్ బాగ్ లో టెన్షన్..టెన్షన్.. ధర్నాకు దిగిన నిజాం కాలేజీ స్టూడెంట్స్
మన ఈనాడుఃనిజాం కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన వసతులు లేవని, ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోవట్లేదంటూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో నడిరోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.…
Heart Attack: స్కూల్ టీచర్ పనీష్మెంట్.. గుంజీలు తీస్తూ 4వ తరగతి విద్యార్థి మృతి..
బడి అల్లరి చేసిన విద్యార్ధులకు ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇవ్వడం సాధారణమే. తాజాగా ఓ స్కూల్ ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష విద్యార్ధి ప్రాణాలే పోయాయి. గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు.…