AP CM: ఉత్తరాంధ్రకు భారీ వర్షం

ManaEnadu:ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని అన్నారు.  కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు తెలిపారు  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ…

సెప్టెంబరులో ఏపీకి ప్రధాని మోదీ.. ‘క్రిస్‌ సిటీ’కి శంకుస్థాపన?

ManaEnadu:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ (Kris City in AP)) పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిసింది. తొలి గ్రీన్‌…

NBK:స్వర్ణోత్సవ వేడుకలకు AP సీఎంకు ఆహ్వనం

ManaEnadu: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ AP సీఎం చంద్రబాబు ఆహ్వనం అందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో హైటెక్స్​లో నిర్వహించే సెలబ్రేషన్స్​కు హజరుకావాలని కోరారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం…

Ration Card: సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర

ManaEnadu:రేషన్ కార్డుదారులకు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. Ration Card: ఏపీలో…

TTDP: మాజీ మంత్రి మల్లన్న సీఎంతో భేటి? ఎందుకంటే..

Mana Enadu: తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆరుగురు…

AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు!

Mana Enadu:సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి…

CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు

Mana Enadu:వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి…