AP SSC EXAMS : టెన్త్ విద్యార్థులకు అలర్ట్…పరీక్ష ఫీజు చెల్లింపుపై కీలక అప్ డేట్..!!

ఏపీలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. పదోతరగతి ఫరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. లేట్ ఫీజుతో డిసెంబర్ 1నుంచి 4వరకు పెంచింది. తాజాఉత్తర్వులు ప్రకారం లేట్ ఫీజుతో రూ. 500తో డిసెంబర్ 10 నుంచి…