కాంగ్రెస్ ఉప్పల్ టిక్కెట్ మందములకే..?!

మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ అసెంబ్లీ టిక్కెట్ మండముల పరమేశ్వర రెడ్డికే దాదాపు ఖరారు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఇప్పుడు తన సతీమణి రజిత సైతం…