మాట ఇచ్చారు..పసుపు బోర్డు తెచ్చారు!

హైదరాబాద్​: ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం రైతుల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. గడిచిన ఎన్నికల ముందు పసుపు బోర్డు కోసం రైతులు ఆందోళనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నామినేషన్లు సైతం వేశారు. పసుపు బోర్డు ఏర్పాటు…