Good News: చింతకానిలో100 రెసిడెన్షియల్ స్కూల్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్​ న్యూస్​ చెప్పింది. స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనే శుభవార్త ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం…