Ayushman Bharat: గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. 70ఏళ్లు పైబడిన వారికీ రూ.5లక్షల బీమా
ManaEnadu:మీ ఇంట్లో వృద్ధులున్నారా? వారికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70ఏళ్లు పైబడిన వారికి వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన…
TS GOVT: ఇకపై వారికి 48 గంటల్లోనే డబ్బు జమ.. జనవరి నుంచి సన్నబియ్యం!
Mana Enadu: తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ స్కీమ్లో ముందుగా గ్యాస్ సిలిండర్కు పూర్తి నగదు చెల్లిస్తే…






