వెయ్యి స్తంభాల శోభ.. 18 ఏండ్ల తర్వాత అందుబాటులోకి వేయి స్తంభాల కల్యాణ మండపం

మన Enadu: ఓరుగల్లు కాకతీయుల ఘనకీర్తికి నిలువుటద్దంగా నిలిచిన వెయ్యికాళ్ల మండపాన్ని 18 ఏండ్ల తర్వాత మహా శివరాత్రివేళ కేంద్ర టూరిజం మంత్రి కిషన్‍రెడ్డి రుద్రేశ్వరునికి పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు. సాండ్‍ బాక్స్​ టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన వెయ్యిస్తంభాల గుడిలోని…