ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్.. అతి తక్కువ ధరకే చారిత్రక ప్రదేశాలు చుట్టేసే అవకాశం ఇది

ప్రకృతి ప్రేమికులు, చారిత్రక ప్రదేశాల సందర్శనలో ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ‘కాఫీ విత్ కర్ణాటక’ తో కేవలం రూ.12,000 ఖర్చుతో ఆరు రోజుల మధురమైన ట్రిప్‌ను…

Hyderabad: ట్రాఫిక్‌కి చెక్.. హైదరాబాద్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ సిద్ధం! పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్(Hyderabad) మహా నగరం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతుంది. ఐటీ, రియల్టీ, వాణిజ్య రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నగర విస్తరణ ఎంత వేగంగా జరుగుతున్నా, ట్రాఫిక్ మాత్రం అంతకంటే వేగంగా పెరుగుతోంది. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల…

మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్! హైదరాబాద్‌లో తక్కువ ధరకె సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు

హైదరాబాద్( Hyderabad) నగరంలో మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చిన రాజీవ్ స్వగృహ(rajiv swagruha) ప్రాజెక్ట్‌కు మంచి స్పందన లభిస్తోంది. లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరల్లో ఫ్లాట్లను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి…

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఆధార్​ ఉంటే చాలు హైదరాబాద్‌లో వసతి, భోజనం ఫ్రీ

ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రతి రోజు హైదరాబాదుకి తరలివస్తున్నారు. ఉద్యోగం కోసం కుటుంబాల నుండి దూరంగా ఉంటూ మానసికంగా, ఆర్థికంగా బాధపడుతూ ఎన్నో నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి పట్టణంలో నివాసం ఉంటున్న వారి…

Miss World 2025: మిస్ ఇంగ్లండ్ వైదొలగడంపై సమగ్ర దర్యాప్తునకు కేటీఆర్ డిమాండ్ 

మిస్ వరల్డ్ కాంపిటేషన్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగీ తనను వేశ్యలా చూశారని సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని…

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు జలసమాధి

భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. వారంతా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందినవారని…

Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ ఫోకస్

హైదరాబాద్(HYD) నగరంలోని గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఉస్మానియా…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు

ManaEnadu:హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో…

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ముగిసిన ఖైరాతాబాద్ గణేశుడి నిమజ్జనం

ManEnadu: ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు(Khairatabad Maha Ganesh) గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మాహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. స‌రిగ్గా 1.34 గంటలకు మహా గణపతి నిమజ్జనం…