TG News|పోలీసుల దాడి…. భవనం పైనుంచి దూకిన పేకాటరాయుడు

Mana Enadu: లాలాగూడలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేశారు. పోలీసులను చూసి భవనంపై పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. తప్పించుకునే క్రమంలో వినయ్‌ అనే యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స…