MMTS: రద్దీ ఉన్నా..రైళ్లు పెంచట్లే..కారణం అందుకేనట..

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌(MMTS) ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉన్నాయి. రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్ల మేర పెరిగింది. కానీ కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని…