Jyothi malhotra: పాక్కు గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి బిగుస్తున్న ఉచ్చు!
పాకిస్థాన్ కోసం గూఢచర్యం(indian spy) చేసిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber jyothi malhotra)ను ఎన్ఐఏ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. హర్యానాకు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ను నడుపుతుండగా.. ఆమెకు సోషల్…
IND-PAK War: పాక్ మొత్తాన్నీ టార్గెట్ చేసే సామర్థ్యం భారత్కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి
పాక్ భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి దాడి చేసే మిలిటరీ సామర్థ్యం(Military capability) భారత్కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా(Lieutenant General Sumer Ivan DeCunha) అన్నారు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానెల్తో…
Indian Army: సీజ్ఫైర్ కొనసాగుతుంది.. భారత ఆర్మీ కీలక ప్రకటన
పాకిస్థాన్తో సీజ్ఫైర్(Ceasefire) ఒప్పందానికి సంబంధించి తాజాగా ఇండియన్ ఆర్మీ(Indian Army) కీలక ప్రకటన విడుదల చేసింది. నేటితో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO’s)ల మధ్య ఆదివారం ఎలాంటి…
Defense Forces: సాయుధ దళాల శౌర్యం, అంకితభావం భేష్: రాష్ట్రపతి
పహల్గామ్ దాడి(Pahalgam attack), పాకిస్థాన్పై భారత ప్రతిచర్యలను వివరించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్( General Anil Chauhan) సహా త్రివిధ దళాధిపతులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu)తో భేటీ అయ్యారు. భారత్ బలగాలు చేపట్టిన…
Operation Sindoor: పాక్ రాడార్ కేంద్రం, ఏవియేషన్ బేస్ ధ్వంసం చేశాం: కల్నల్ ఖురేషీ
భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల(India-Pakistan Tensions)ను ఆ దేశం మరింత పెంచుతోందని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై శనివారం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న…
India-Pak War: భారత్ ఎయిర్ స్ట్రైక్స్.. షరీఫ్ సర్కార్పై పాక్ ఎంపీల ఆగ్రహం
ఓవైపు భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్థాన్(Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు స్వదేశంలోనూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI కార్యకర్తల నిరసనలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.…
Operation Sindoor: పాకిస్థాన్ కుటిలబుద్ధిని ఎండగట్టిన భారత్
ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గాం(Pahalgam)లో పాక్ ఉగ్రమూకల దాడితో…
100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh
‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్(Defense Minister Rajnath…
Shehbaz Sharif: భారత్ దాడులకు ఎలా బదులివ్వాలో మాకు తెలుసు: పాక్ ప్రధాని
పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shehbaz Sharif) తొలిసారి స్పందించారు. గత రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన..…
















Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…