Fighter Jet Crash: బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదంలో 31 మంది మృతి, 170 మందికి గాయాలు

బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka)లోని ఘోర విమానం ప్రమాదం జరిగింది. ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో ఆ దేశ వైమానిక దళానికి చెందిన F-7BGI శిక్షణ విమానం మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ( Milestone School and College) ప్రాంగణంలో కుప్పకూలింది. ఈ ఘోర…

Jagdeep Dhankhar: ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

ఉపరాష్ట్రపతి జగ్​దీప్ ధన్​‌ఖడ్(Vice President Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపారు. ఈ మేరకు ధన్‌ఖడ్ రాజీనామా(Dhankhar’s resignation)ను రాష్ట్రపతి ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్‌ఖడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని…

Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon sessions of Parliament) నేటి (జులై 21) నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలు 23 రోజుల పాటు కొనసాగనుండగా, ఆగస్టు 13, 14 తేదీల్లో ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా హాలిడే ఉండనుంది.…

PM Modi: నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి మరో దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం(Highest civilian award) దక్కింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియా(Namibia)కు వెళ్లిన మోదీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌…

BJP Telangana President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా మాజీ MLC, సీనియర్ న్యాయవాది ఎన్. రామచందర్ రావు(N. Ram Chandar Rao) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉదయం 10…

Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్‌ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…

Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 242 మంది ప్రయాణికులు

గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242…

Chenab Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్న మోదీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్(Chenab) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఇంజినీరింగ్ అద్భుతాలతోపాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చీనాబ్ బ్రిడ్జి (Chenab Bridge)పై అత్యాధునిక వందే భారత్ రైలు(Vande Bharat Train) పరుగులు పెట్టనుంది.…

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపు 23 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(Union…

PM Modi: భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాక్‌కు చూపించాం..

పహల్గాం (pahalgam attack) ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదని.. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని…