తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త! రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ( Telangana)లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్(Contract Employees) పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం(Government ) శుభవార్తను(Good News) అందించింది. మొత్తం 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం…

తెలంగాణ మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,500 నేరుగా ఖాతాల్లోకి!

తెలంగాణ(Telangana ) రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల( Women)కు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం వంటి అనేక ప్రయోజనాలు అమలవుతున్నాయి. తాజాగా, మహాలక్ష్మీ పథకం(Mahalakshmi Patakam) కింద 18 ఏళ్లు దాటి…

CM Revanth: పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దశాబ్దాల పోరాటంతో…

KCR Kavitha controversy: కేసీఆర్ కు కవిత లేఖ రాస్తే తప్పేంటి: కేటీఆర్ 

మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత పార్టీ విధివిధానాలపై సూచనలు చేస్తూ లేఖ రాస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వహించిన…

Revanth Reddy: పోలీసులు చెప్పినా అల్లు అర్జున్​ వినలేదు.. అసెంబ్లీలో సీఎం రేవంత్​

సంధ్య థియేటర్‌ కు రావొద్దని అల్లు అర్జున్​కు (Allu Arjun) చెప్పినా వినకుండా వచ్చాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈనెల 4న ఆర్టీసీ…

Chalo Raj Bhavan: హైదరాబాద్​లో సీఎం రేవంత్​ రెడ్డి నిరసన ర్యాలీ

అదానీపై విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఛలో రాజ్ భవన్ పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో బుధవారం ‘చలో రాజ్‌భవన్‌’ (Chalo Raj Bhavan) చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు…

CM Revanth: అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్

ఓ రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని సూచించారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) సిద్ధమా…

అధికారులు నిద్రపోతున్నారా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్

నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ (Maganoor Zilla Parishad High School) ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ (food poision) అయితే అధికారులు నిద్రపోతున్నారా? అని…

BJP, Congress: కొత్త సారథి ఎంపికపై ఎవరి లెక్కలు వారివే..

Mana Enadu: తెలంగాణలో రాజకీయం మొత్తం ఇప్పుడు హైడ్రా మీదకు మళ్లింది. ఎవరి నోట విన్నా హైడ్రా ముచ్చటే. రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గేదే లేదన్నట్లు అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ వస్తోంది. తాజా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్…