మంచం పట్టిన తెలంగాణ.. డెంగీ, మలేరియా జ్వరాలతో విలవిల

ManaEnadu:వానాకాలం వచ్చింది.. వైరల్ జ్వరాలు తెచ్చింది. జ్వరాలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వణికిపోతోంది. ముఖ్యంగా డెంగీ రోజురోజుకు విజృంభిస్తూ ప్రాణాలు హరిస్తోంది. ఇక గన్యా, మలేరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆస్పత్రులన్నీ జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో…