దేశంలో వరుస ప్రమాదాలు.. ఇండియాకు అచ్చిరాని 2025!
దేశంలో వరుస ప్రమాదాలు(Accidents) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు పదికిపైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు.. పహల్గామ్ దాడి, తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో మహాకుంభమేళ(Maha Kumbh 2025)లో…
SLBC టన్నెల్లో భయంకర పరిస్థితి.. కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకం!
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. గత నెల 22న నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు(Workers) టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు.…
SLBC: టన్నెల్ ప్రమాదం.. 48 గంటలుగా బిక్కుబిక్కుమంటూనే!
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలిన ఘటనలో చిక్కుకుకుపోయిన 8 మంది కార్మికుల(Workers) ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తున్నా.. ఫలితం కనిపించట్లేదు. దీంతో SLBC సొరంగం లోపల చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు,…
SLBC Tunnel: టన్నెల్ ప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో SLBCలో పనులు ప్రారంభమైన కాసేపటికే టన్నెల్ పైకప్పులో చిన్న క్రాక్స్ ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో…










