Telangana Govt: గణేశ్, దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

తెలంగాణ(Telangana)లో పండుగల వేళ, రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్(Ganesh Mandapam), దుర్గామాత మండపాల(Durga Matha Mandapam)కు ఉచితంగా విద్యుత్ సరఫరా(Free Electricity) చేయాలని నిర్ణయించింది.…

RTA Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెరిగాయ్!

తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) ఫ్యాన్సీ నంబర్(Fancy number) ప్లేట్ల ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులు తమకు ఇష్టమైన ప్రత్యేక నంబర్ల కోసం ఇకపై రెట్టింపు లేదా మూడింతల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ…

మద్యం ప్రేమికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మద్యం ప్రియులకు(Liquor Lovers) శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో చిన్న స్థాయిలో బీర్(Bear) తయారీ కేంద్రాలైన మైక్రో బ్రూవరీ(Microbreweries)లను స్థాపించేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తెలిపింది. ప్రతి 5 కి.మీ.కు ఒక మైక్రో బ్రూవరీ అనుమతి!…

TGIIC: మళ్లీ భూముల వేలం.. ఎకరం రూ.76 కోట్ల నుంచి రూ.104.74 కోట్లు!

హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) ద్వారా విక్రయించనుంది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్‌లో 46…

Engineering Fees: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంజినీరింగ్‌లో పాత ఫీజులే కొనసాగించాలని సర్కార్ నిర్ణయం

తెలంగాణ(Telangana)లో ఇంజినీరింగ్(Engineering) చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees)ను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…

Ration Card: సామాన్యులకు బిగ్ అలర్ట్.. ఈ పనులు చేశారంటే మీ రేషన్ కార్డు తీసేస్తారు జాగ్రత్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభించిన ఉచిత సన్నబియ్యం పథకం లక్షలాది పేద ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ, ఆకలి తీరుస్తోంది. ఈ పథకం ప్రకారం ఒక్కో లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ…

Basara RGUKT: బాసర ఆర్జీయూకేటీలో నోటిఫికేషన్ ఆలస్యం.. మెరిట్ స్టూడెంట్స్ అన్యాయం

తెలంగాణలోని ఆర్జీయూకేటీ (RGUKT)లో నోటిఫికేషన్ విడుదలలో జాప్యంతో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్‌ వచ్చి దాదాపు 25 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు పదిలో మంచి…

అవనిపై తెలంగాణను అగ్రభాగాన నిలుపుతా: CM రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఏడాదిలో ప్రజా పాలన (Public Governance), ఏర్పాటు చేశామని తెలంగాణలో ని సమస్త ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా…

యాదాద్రిలో YTDA బోర్డు.. ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సమీక్షలో CM రేవంత్ వెల్లడి

Mana Enadu: తెలంగాణలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరి గుట్ట ఒకటి. ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తిరుమల వేంకటేశుడి ఆలయం తరహాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అయితే తిరుమల మాదిరి ప్రత్యేక బోర్డు మాత్రం యాదాద్రి దేవస్థానానికి లేదు.…

HYDRAA: 18 చోట్ల దాడులు.. 43 ఎకరాలు రికవరీ

Mana Enadu: హైడ్రా.. తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఇప్పుడు ఈ పేరు వింటేనే దడ పుడుతోంది. ఎప్పుడు ఎవరిపై హైడ్రా పిడుగు పడుతుందోనని కంగారెత్తున్నారు పలువురు. అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి పాలిట హైడ్రా ఓ ఉప్పెనలా…