Telangana: అసెంబ్లీలో పెరగనున్న మగువల స్థానాలు

హైదరాబాద్: 33శాతం మహిళ బిల్లు అమలు కావడంతో అసెంబ్లీ స్థానాలలో మహిళల సంఖ్య పెరగబోతుంది. ప్రధానంగా తెలంగాణలో మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే జూబ్లీహిల్స్,తుంగతుర్తి, ఉప్పల్ మహిళకే కేటాయించనున్నట్లు సమాచారం?!. చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ…