తిరుమల బ్రహ్మోత్సవాలు.. కనులపండువగా అంకురార్పణ
Mana Enadu : కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Srivari Brahmotsavam) ఇవాళ్టి (అక్టోబర్ 4వ తేదీ 2024) నుంచి కన్నుల పండువగా జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో…
అక్టోబర్లో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏయే సేవలు అంటే?
Mana Enadu:ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో భారతదేశంలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ సుప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించుకునేందుకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే వివిధ దేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఏడుకొండల మీద వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం…






