టీటీడీ కీలక నిర్ణయం.. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేక ఉత్సవ రోజుల్లో మినహా అన్ని రోజుల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చని తెలిపింది. రూ. కోటి…
ఇవాళ అర్ధరాత్రితో వైకుంఠద్వార దర్శనం సమాప్తం
తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshanam) ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా…
కల్పవృక్ష వాహనంపై శ్రీవారు.. ఒక్కసారి దర్శించుకుంటే?
Mana Enadu : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) కన్నులపండువగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం (అక్టోబర్ 7వ తేదీ) ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. ఈ…
TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల లడ్డూ రూల్స్ మారాయి
ManaEnadu:దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (tirumala tirupati devasthanam) ఒకటి. నిత్యం ఎంతో మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala) కొండపైకి తరలివస్తారు. ముఖ్యంగా కాలినడకన అలిపిరి మార్గంలో…
TTD:తిరుమల భక్తులకు అలర్ట్.. దర్శన టికెట్, ఆధార్కార్డ్ ఉన్నవారికే శ్రీవారి లడ్డూలు
ManaEnadu:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple)ని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలకు క్యూలైన్లలో నిల్చొని స్వామి కటాక్షాన్ని పొందుతారు. ఇక తిరుమల శ్రీవారి ఎంత ఫేమసో ఇక్కడ…








