Janahita Padayatra: పార్టీ బలోపేతమే లక్ష్యంగానేటి ప్రజల్లోకి టీకాంగ్రెస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో టీకాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Padayatra) యాత్ర నిర్వహించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సైతం ఈ యాత్రం పాల్గొంటారు. ఈ…

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం.. రేవంత్ అత్యవసర పర్యటనపై సర్వత్రా ఆసక్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తొలుత ఆయన మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు.…