Mahakumbha Mela: కిక్కిరిసన ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాలో జనకోలాహలం

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbhamela) పెద్దయెత్తున కొనసాగుతోంది. 12 ఏళ్లు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మంగళవారం మకర…

Mahakumbh Mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. తరలివస్తోన్న భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో ఈరోజు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే…