Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. వైసీపీ ఎంపీ అరెస్టు

ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YCP MP Mithun Reddy)ని సిట్(SIT) అధికారులు నేడు (జులై 19) అరెస్ట్ చేశారు. APలో కూటమి ప్రభుత్వం వచ్చాక, లిక్కర్ స్కాంపై దర్యాప్తు ఆరంభం కాగా,…

Kodali Nani: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కేంద్రం

YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత…

CBI: ‘గాలి’ మైనింగ్ లెక్క తేలింది.. నెక్ట్స్ జగన్ అక్రమాస్తుల కేసేనా?

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఏపీ (Joint AP)లో సీబీఐ(CBI) నమోదు చేసిన రెండు కేసుల్లో ఒక కేసు తుది తీర్పు నేడు వచ్చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(Obulapuram illegal mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan…

Kodali Nani: వైసీపీకి గుడ్ బై.. కొడాలి నాని క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పాలిటిక్స్(Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(VIjaya Sai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. సడెన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? అసలు ఎందుకు…

Vijayasai Reddy: పాలిటిక్స్‌కు విజయసాయిరెడ్డి రాజీనామా

YSRCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పాలిటిక్స్‌(Politics)కు శుక్రవారం గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్(Tweet) చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వాని(Rajya…

YS Jagan: మళ్లీ జనంలోకి జగన్.. వైసీపీ కీలక నిర్ణయం

వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం…

Ration Card: సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర

ManaEnadu:రేషన్ కార్డుదారులకు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. Ration Card: ఏపీలో…

CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు

Mana Enadu:వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి…

Posani: జగన్​పై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలపై పోసాని ఫైర్​

  Mana Enadu: ఆంధ్రప్రదేశ్​ జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి సర్కారుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యాలు రాస్తున్నాయని సీనినటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్​ అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు వందశాతం నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్​లో శనివారం పోసాని ప్రెస్​మీట్​లో పవన్​ పై…