Panchayat Elections: రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్(Ballot paper) ద్వారానే నిర్వహించాలని ఎన్నికల…
Chhattisgarh: మందుపాతర పేలి 9 మంది జవాన్ల మృతి.. మావోయిస్టుల ఘాతుకం
మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి ఒడిగట్టారు. ఛత్తీస్గఢ్లోని (Chhattigsarh) సుకుమా జిల్లాలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర (EID) పెట్టి పేల్చివేశారు. కుత్రు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మంతుపాతర పేలిన…
HMPV: భారత్లో 3కు చేరిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ (HMPV) వైరస్.. భారత్లోనూ కలకలం రేపుతోంది. భారత్లో HMPV కేసుల సంఖ్య మూడుకు చేరాయి. కర్ణాటకలో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజగా గుజరాత్లోనూ ఒక కేసును గుర్తించినట్లు ఐసీఎంఆర్ (CIMR) వెల్లడించింది. బెంగళూరులో…
Paatal Lok-2: నువ్వూ చస్తావు చౌదరీ.. పాతాళ్ లోక్ 2 ట్రైలర్ చూశారా?
క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించిన ‘పాతాళ్లోక్’ సీజన్ 1కు స్వీక్వెల్గా ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok Season 2) తెరకెక్కుతోంది. సిరీస్కు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజైంది. ‘ఈ వ్యవస్థ ఓ పడవలాంటిది. రంధ్రాలున్నాయని అందరికీ తెలుసు. కానీ, నువ్వు…
Good News: సంక్రాంతికి సర్కారు శుభవార్త..కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్
పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ప్రకటించింది. కొత్త రేషన్కార్డుల కోసం గతంలో ఆన్లైన్లో లేదా మీ-సేవలో దరఖాస్తు చేసే విధానం ఉండేది. తాజాగా మాత్రం అర్హులైన వారి నుంచి…
ప్లాష్ ప్లాష్..డిప్యూటీ సీఎం కాన్వయ్కు రెండోసారి ప్రమాదం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వయ్కు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం నుజ్జు అయింది. పదేళ్ల క్రితం చీఫ్విఫ్గా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం…
మరికొద్ది గంటల్లో చర్లపల్లి రైల్వే టర్మినల్.. ప్రారంభానికి సిద్దంగా ఉంది.
రైల్వే టర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్తోపాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.…
Pawan-Charan Love: ‘చెర్రీ మా బంగారం’.. ‘ఇండియన్ పాలిటిక్స్లో ఆయనే గేమ్ ఛేంజర్’
పవర్ స్టార్(Power Star).. మెగా పవర్ స్టార్(Mega Power Star)ని ఓకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరికి మించి ఒకరు తమ వాక్చాతుర్యంతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అంతకిమించి ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని వేదిక మీదుగా…
















