Trade War: తగ్గేదేలే.. US ఉత్పత్తులపై 84% సుంకం విధించిన చైనా

యునైటెడ్ స్టేట్స్‌(USA)తో వాణిజ్య పోరులో చైనా(Chaina) మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 34% మేరగా ఉన్న అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌(Tariffs)ను చైనా ఒక్కసారిగా 84% పెంచింది. పైగా ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇది డొనాల్డ్ ట్రంప్(Donald…

ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌ బర్గ్‌ జోరు

Mana Enadu : ప్రపంచ కుబేరుల జాబితా (Worlds Richest People List)లో మరోసారి టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్ (Elon Musk) 256 బిలియన్‌ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి జాబితాలో మెటా (Meta) సీఈవో…

HOME LOAN: ఈఎంఐ భారంగా మారిందా?

Mana Enadu:సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకొనే వారిలో చాలామంది హోంలోన్ తీసుకుంటారు. అయితే కొందరు నెలనెలా ఈఎంఐలు కట్టడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 20-30 ఏళ్లవరకూ ప్రతి నెలా ఇంత మొత్తం కట్టాలంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి. అయితే ఈఎంఐ…

Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోని వారికి గుడ్‌ న్యూస్‌.. డిసెంబర్‌ 14 వరకూ ఫ్రీ అప్‌డేట్‌..!

పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేయని వారు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకుంటే ఆ సేవకు సంబంధించి రుసుము తీసుకోవడం లేదు. అయితే ఈ గడువు డిసెంబరు 14 వరకు వరకూ ఉంది. అంటే ఆన్‌లైన్‌లో ఆధార్‌ అడ్రస్‌ అప్‌డేట్‌ చేసుకుంటే రుసుమును వసూలు…

యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!

మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఆర్‌బీఐ రూ.42.78 లక్షల జరిమానా విధించింది. KYC అంటే నో యువర్ కస్టమర్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు RBI ఒక ప్రకటనలో తెలిపింది. యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ…

Luckey Draw: రూ. 100తో లాటరీ టికెట్ కొని.. ఏకంగా రూ. 45 కోట్లు జాక్‌పాట్ కొట్టేశాడు..

మన ఈనాడు: సాధారణంగా మన దేశంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని లక్షల్లో ఉంటే.. మరి కొన్ని కోట్లలో ఉంటాయి. ఇలాంటి పరిణామం గల్ఫ్ దేశాలతో పాటూ అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కేరళకు…

WhatsApp: వాట్సాప్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. గ్రూప్‌ కాల్స్‌ కోసం..

ఇదిలా ఉంటే ఇలా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నవాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈసారి గ్రూప్‌ కాల్స్‌ కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. గ్రూప్‌ కాల్స్‌లో వాయిస్‌ ఛాట్స్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌ యూజర్లకు…

Pancard: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివ్‌ అయ్యాయి.. ఇందులో మీ కార్డ్ ఉందా ఇలా చెక్‌ చేసుకోండి.

మన ఈనాడు:ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ అయ్యాయి. ఆధార్‌తో లింక్‌ చేయని కారణంగా ఈ పాన్‌ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్ టాక్సెస్‌ తెలిపింది.…

WhatsApp: భారత్‌లో 71 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసిన వాట్సాప్‌

ఇదే క్రమంలో భారత ఐటీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తూ వస్తోంది వాట్సాప్‌. విద్వేషపూర్తి సందేశాలు, అశ్లీలతకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌ను బాన్‌ చేస్తున్న వాట్సాప్‌ తాజాగా భారత్‌లో భారీగా అకౌంట్స్‌ను నిషేధించింది.…

రైల్ నిలయంకు గోల్డ్ రేటింగ్..

ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ భవనం రైల్ నిలయం కు గోల్డ్ రేటింగ్ అవార్డును పొందింది. ఐ.జి.బి.సీ.ప్రమాణాలకు అనుగుణంగా భవనం ప్రస్తుత గోల్ రేటింగ్ మరో 3 సంవత్సరాలకు తిరిగి ధృవీకరించబడింది. దక్షిణ…