హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్.. అతి తక్కువ ధరకే చారిత్రక ప్రదేశాలు చుట్టేసే అవకాశం ఇది
ప్రకృతి ప్రేమికులు, చారిత్రక ప్రదేశాల సందర్శనలో ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ‘కాఫీ విత్ కర్ణాటక’ తో కేవలం రూ.12,000 ఖర్చుతో ఆరు రోజుల మధురమైన ట్రిప్ను…
మరికొద్ది గంటల్లో చర్లపల్లి రైల్వే టర్మినల్.. ప్రారంభానికి సిద్దంగా ఉంది.
రైల్వే టర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్తోపాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.…
Vande Bharat Trains: ఏపీకి తర్వలో కొత్త వందేభారత్ రైళ్లు!
ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) రానున్నట్లు తెలుస్తోంది. AP నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు MPలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)ను కలిసి ఈ విషయం గురించి…
త్వరలోనే పట్టాలెక్కనున్న వందేభారత్ ‘స్లీపర్ ట్రైన్’.. టికెట్ ధర ఎంతంటే?
Mana Enadu:వందే భారత్ స్లీపర్ రైళ్లు (Vande Bharat Sleeper Train) త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. పది రోజుల పాటు ట్రయల్స్, టెస్టుల తర్వాత మరికొన్ని పరీక్షలు జరిపి ఆ తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్…
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలులో అందుబాటులోకి బేబీ బెర్తులు
Mana Enadu: దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వాళ్లకు బెస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణం. అయితే రైలు ప్రయాణం కాస్త చౌకే అయినా రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం కష్టపడుతూ ప్రయాణించాల్సిందే. అయితే రైలులో పిల్లలను కూడా తీసుకుని ప్రయాణం చేస్తే…