Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…
Good News: భూమి లేని పేదలకు త్వరలోనే సర్కారు నిర్ణయం
నిరుపేద కుటుంభాలకు డిసెంబర్ 28వ తేదీ నుంచి ఏడాదిగా రూ.12వేలు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రతి పక్ష పార్టీలు వాస్తవాలను…
Khammam|108 కేటాయించారు..తొలగించారు
వారం రోజుల క్రితం కుయ్ కుయ్ అంటూ చక్కర్లు కొడుతున్న అంబులెన్స్ చూసి ప్రజలు సంబురపడ్డారు. క్షణాల్లో అత్యవసర సేవలు పొందే అవకాశం దొరికిందని మురిసిపోయారు. వారం రోజులుగా 108కి డయల్ చేస్తే మీ మండలానికి కేటాయించిన వాహనం అందుబాటులో లేదని,…
ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగదు: మడుపల్లి గోపాలరావు
ఎర్రజెండాను అణిచివేసే ధైర్యం ఎవరికీ లేదని, ఒకవేళ అదే చేయాలనుకుంటే ఎర్రజెండా మరింత ఎరుపెక్కుతుందని సీపీఎం కీలక నేత మడుపల్లి గోపాలరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.…
కాలంతో పొటీపడి వైద్యం అందించాల్సిందే..ఖమ్మంలో ముగిసిన టిఎస్ ఎపికాన్ సదస్సు
ManaEnadu: వాతవారణంలో వస్తున్న మార్పులతోపాటు రోజురోజుకు కొత్త రకాల జబ్బులు వస్తున్నాయని మమత ఎడ్యుకేషనల్ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ అన్నారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రిలో జరుగుతున్న జాతీయ సదస్సు (ts apicon conference) ఆదివారంతో ముగిసింది. కాలంతో పొటిపడి మరి…
Rain Alert: తెలంగాణలో హెవీ రెయిన్స్.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Mana Enadu: తెలంగాణ(Telangana)లో మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. శనివారం ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇదిలా ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ, రేపు…
Khammam: డిప్యూటీ సీఎం తాలుకాలో..రూ2ల రుణమాఫీ
ManaEnadu:రుణమాఫీ అమలు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఓ రైతుకు సీఎం రేవంత్రెడ్డి(CM Reventh Reddy) పేరుతో రూ.2అప్పు మాఫీ అయిందనే సందేశం రావడంతో ఆశ్చరానికి గురయ్యాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో …
గుడ్ న్యూస్..దళిత బంధు నిధులకు గ్రీన్ సిగ్నల్..డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
Mana Enadu: దళితబంధు పథకానికి ఎంపికైన లబ్దిదారులకు వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికే దళితబంధు పథకం కింద మంజూరైన యూనిట్లు లబ్దిదారుల వద్దే ఉన్నాయా..? ఎవరికైనా విక్రయించారా..?…
Chintakani| అనంతసాగర్ అభివృద్ధికి నిధులు కేటాయించండి
Mana Enadu: అనంతసాగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రైతు సమన్వయ సమితి సభ్యుడు నూతలపాటి వెంకటేశ్వరరావు కోరారు. చింతకాని మండల పర్యటనలో గురువారం సుడా మాజీ డైరక్టర్ చల్లా అచ్చయ్యతో కలిసి భట్టి విక్రమార్కను…
Thummala| పంట భీమా పథకానికి ఆదర్శ రైతులే కీలకం..మంత్రి తుమ్మల
Mana Enadu: పంట భీమా పథకం అమలు చేయడంలో ఆదర్శరైతులు, రైతుల సంఘాల ప్రతినిధులే కీలకంగా ఉంటారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అయిందని వివరించారు.రుణమాఫీ పథకం విధివిధానాలపై చర్చించారు.ఖరీఫ్ 2024 నుండి…









