‘మోదీ జీ అది నిజమైతే.. RR ట్యాక్స్ పై విచారణ జరపాలి’
Mana Enadu : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తరచూ ఎండగట్టే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈసారి అమృత్ పథకం గురించి ఆయన మాట్లాడారు. దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన…
‘మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీ.. రియల్ ఎస్టేట్ కోసమే బ్యూటిఫికేషన్’
Mana Enadu : మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థిరాస్థి వ్యాపారానికి కాదా? అని నిలదీశారు. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్(Musi Beautification)కు…






