Singaiah Death Case: సింగయ్య మృతి కేసు.. వైసీపీ చీఫ్ జగన్కు నోటీసులు
ఇటీవల పల్నాడు జిల్లా(Palnadu District)లో సింగయ్య మృతి కేసు(Singaiah death case)లో ఏపీ మాజీ సీఎం జగన్(Ex Cm Jagan)కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన(Jagan Tour) సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…
రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టడంలేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
వైసీపీ అధినేత జగన్(YS Jagan) కాసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డు(Guntur Mirchi Yard)కు చేరుకున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న మిర్చి రైతులకు వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. జగన్ రాక నేపథ్యంలో అక్కడకు పెద్ద…
YS Jagan: మళ్లీ జనంలోకి జగన్.. వైసీపీ కీలక నిర్ణయం
వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం…
Gudlavalleru College Issue: రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా చంద్రబాబూ.. హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఘటనపై YS జగన్ ఫైర్
Mana Enadu: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు(Gudlavalleru)లోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల(Secret Camera) ఘటన కలకలం రేపిన…
YS JAGAN: అప్పుడు నేను ఆగమన్నా.. మా వాళ్లు ఆగరు
Mana Enadu: ఏపీలో కూటమి సర్కార్పై మాజీ సీఎం, వైసీపీ(Ycp) అధినే జగన్(Jagan) నిప్పులు చెరిగారు. చంద్రబాబు(Chandrababu naidu) ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడంపై ఫోకస్ పెట్టిందని జగన్ ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు దాడులతో ప్రజలు…
YSRCP||జగన్ అనవసరంగా వాళ్లతో పెట్టుకున్నారు.. కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Mana Enadu: వై నాట్ 175.. నినాదంతో ఏపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వైసీపీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఓటరుతో పెట్టుకుంటే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే. అయితే గత ఎన్నికల్లో సంక్షేమాన్ని నమ్ముకున్న వైసీపీ…