ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు
ఏపీ(Andhra Pradesh)లో సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మంత్రులు(Ministers), వివిధ శాఖల సెక్రటరీలకు సూచించారు. రేపటికి (ఫిబ్రవరి 12) కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం సచివాలయంలో…
Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్(Visakha…