Coolie Public Talk: థియేటర్లలో రజినీ మ్యాజిక్.. ‘కూలీ’ పబ్లిక్ టాక్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళం, తెలుగు, హిందీ,…
ICC Men’s ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-10లో నలుగురు మనోళ్లే!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా 2025 ఆగస్టు 13న మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్(Rankings)ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారత జట్టు(Team India) 4471 పాయింట్లతో, 124 రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్…
JNV: విద్యార్థులకు గుడ్న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు
విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…
Superman OTT: ఈనెల 15 నుంచి ఓటీటీలోకి ‘సూపర్మ్యాన్’.. కానీ!
డీసీ యూనివర్స్(DC Universe)లో భాగంగా ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ గన్ (Director James Gunn) దర్శకత్వంలో రూపొందిన ‘సూపర్మ్యాన్’ (Superman 2025) చిత్రం జులై 11న థియేటర్లలో గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.5090 కోట్లకు పైగా వసూళ్ల(Collections)తో సంచలనం…
The Rajasaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మళ్లీ వాయిదా! నిర్మాణ సంస్థపై కేసు
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్ (The Rajasaab)’ విడుదల మరోసారి వాయిదా(Postpone) పడే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad)…
బెట్టింగ్ యాప్స్ కేసు.. ED విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి
Betting Apps Case: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ(ED hearing in betting apps case)కు హాజరయ్యారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల ఈడీ జోనల్ కార్యాలయానికి కాసేపటి క్రితమే…
Road Accident: రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
రాజస్థాన్(Rajasthan)లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 11 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 7 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఖాటు శ్యామ్ ఆలయం(Khatu Shyam Temple)లో దర్శనం…
War-2: ఏపీలో వార్2 టికెట్ల రేట్ల పెంపు.. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన తారక్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ జూ ఎన్టీఆర్(Jr NTR) కాంబోలో రూపొందిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్టు…
Pulivendula ZPTC by Poll: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఆ కేంద్రాల్లో రీపోలింగ్
కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల(Pulivendula ZPTC by Poll) సందర్భంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(Re-Polling) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) నిర్ణయించింది. ఆగస్టు 12న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్లు, ఓటర్లను అడ్డుకోవడం…
Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా
హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…
















