ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila

YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…

రిపబ్లిక్ డే స్పెషల్.. 942 మందికి పోలీసు పతకాలు

ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు  పోలీసు పతకాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం (2025) కూడా రిపబ్లిక్ డే (జనవరి 26) (Republic Day) సందర్భంగా కేంద్ర…

నా రాజీనామాతో వారికే లబ్ధి : విజయసాయి రెడ్డి

వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి…

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా

ఏపీలో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటకు వస్తున్నారు. కొందరు రాజీనామాలు చేస్తూ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ సీనియర్…

ఆ సిటీల్లో గాలి అత్యంత కలుషితం.. మీరు అక్కడే ఉంటున్నారా?

కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు కాదేదీ కలుషితానికి అనర్హం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. తినే తిండి, తాగే నీరు చివరకు పీల్చే గాలి కూడా విషతుల్యమై మానవుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. దేశంలో దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి పది…

Kodali Nani: వైసీపీకి గుడ్ బై.. కొడాలి నాని క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పాలిటిక్స్(Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(VIjaya Sai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. సడెన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? అసలు ఎందుకు…

అంత్యక్రియలకు ఏర్పాట్లు.. సడెన్ గా లేచి కూర్చొవడంతో అంతా షాక్

ఆయనకు ఎనిమిది పదుల వయసు దాటింది. వయసురీత్యా కొన్నేళ్లుగా అనారోగ్యం వెంటాడుతోంది. అలా ఇటీవల శరీరంలో కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే చికిత్సకు కూడా స్పందించకపోవడంతో ఇక బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు. చేసేదేం…

ఏపీ గ్రూప్​-1 మెయిన్స్‌ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షలు ఎప్పుడంటే?

ఏపీలో గ్రూప్​-1 (AP Group-1 ) ఉద్యోగాల నియామాకం కోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షల (Mains Exam) తేదీలు విడుదలయ్యాయి.  మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC)…

ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్స్

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ (JEE Main) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎగ్జామ్ మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద…

ముక్కలేనిదే ముద్ద దిగదక్కడ.. దేశంలో అతిగా మాంసం తినే 10 రాష్ట్రాలివే

పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. పార్టీ చేసుకోవండ ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇక ఆ పార్టీలో నాన్ వెజ్ (Non Veg) మాత్రం పక్కాగా ఉండాల్సిందే. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతలా మన జీవితంలో మాంసాహారం భాగమైపోయింది.…