Operation Sindoor: పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ
భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. రాజస్థాన్లోని బికనేర్లో జరిగిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్…
Indus Waters Treaty: సింధూ నదీ జలాల నిలిపివేత.. కాళ్ల బేరానికొచ్చిన పాక్
సింధూ నదీ జలాల ఒప్పందం(Indus Waters Treaty) విషయంలో ఇదివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్(Pakistan) వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఆ దేశం, ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్(India)ను అభ్యర్థించింది.…
రైతులు పడ్డ బాధలను నేనెప్పుడూ మర్చిపోను: పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి నిర్మాణాని(Capital Amaravathi construction)కి 34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నమస్కారాలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మాట్లాడిన పవన్ రైతుల(Farmers)పై ప్రశంసలు కురిపించారు. అమరావతి రైతులు…
CEC: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
కేంద్ర ప్రధాన ఎన్నికల(CEC) అధికారిగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) ఇవాళ (ఫిబ్రవరి 19) బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే జ్ఞానేశ్ కుమార్ నియామకానికి కేంద్రం ప్రతిపాదించగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)…
PM Modi: ప్రపంచ యుద్ధాల్లో అమరులైన జవాన్లకు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫ్రాన్స్ పర్యటన(France Tour) కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రపంచ యుద్ధాల్లో (World War) ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఫ్రాన్స్లోని మార్సెయిల్స్లో (Marseilles) గల…
WAVES Summit: సెలబ్రిటీలతో ప్రధాని మోదీ ఇంటరాక్షన్ సెషన్.. ఎందుకంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రపంచ, భారత్లోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేకంగా మాట్లాడారు. WAVES (World Audio Visual & Entertainment Summit) సమ్మిట్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో భాగంగా దీనిని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా…
Maha Kumbh: మహాకుంభమేళాలో మోదీ పుణ్యస్నానం.. ప్రత్యేక పూజలు
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbha Mela)ను ప్రధాని మోదీ(PM Modi) సందర్శించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి UP సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు…
Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మందికిపైగా మృతి!
ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో…
Prabowo: భారత్కు ఇండోనేషియా అధ్యక్షుడు.. మహాత్మా గాంధీకి నివాళి
ఈసారి గణతంత్ర వేడుకలకు(Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Indonesian President Prabowo Subianto) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్(Kartavyapath)లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికుల…
Cherlapally Terminal: ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం
ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) తెలంగాణకే తలమానికంగా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. చర్లపల్లి…
















