పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. తిరుమలలో హై అలెర్ట్

జమ్ముకశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తిరుమలలో హై అలర్ట్ (Tirumala High Alert) ప్రరకటించారు.  అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు…

భక్తులకు అలర్ట్.. రేపే తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని (Tirumala Temple) దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంటల సేపు క్యూ లైన్లలో నిల్చొని మరీ స్వామిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 3…

భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో రథ సప్తమి (ratha saptami 2025) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి జరగనున్న ఈ వేడుకలకు భారీగా…

తిరుమల భక్తులకు అలర్ట్.. ఆరోజు పలు సేవలు, దర్శనాలు రద్దు

తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి (tirumala ratha saptami 2025) నిర్వహించనున్నారు. ఈ రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తూ వస్తున్న…

రేపే ‘మార్చి 2025’ కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Mana Enadu : తిరుమల (Tirumala Temple) శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి 2025కు సంబంధించి తోమాల, సుప్రభాతం, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం…

గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Temple) దర్శనానికి ప్రతి రోజు ప్రపంచ నలుమూలల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు.…

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాటిపై నిషేధం

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన వారు వ్యవహరించాల్సిన తీరుపై తాజాగా ఓ తీర్మానం చేసింది. ఇక నుంచి తిరుమల (Tirumala Temple) కొండపై రాజకీయ ప్రసంగాలు చేయకూడదనే నిబంధనను నేటి…

భక్తులకు గుడ్​న్యూస్.. వాట్సాప్​ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం బుకింగ్

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ ఉంటుంది. ఇక శ్రీవారి దర్శనం కోసం భక్తులు నెలల ముందే టికెట్లు…

భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Mana Enadu: తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. కలియుగ వైకుంఠాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా వస్తారు. తిరుమల శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శించుకుని ధన్యజీవులవుతారు. కొంతమంది అలిపిరి…