పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. తిరుమలలో హై అలెర్ట్

జమ్ముకశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తిరుమలలో హై అలర్ట్ (Tirumala High Alert) ప్రరకటించారు.  అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు…

AP : పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేస్కోండి

ఏపీ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP SSC Results 2025) విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచినట్లు మంత్రి…

Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…

ముంబయి నటి జత్వానీ కేసు.. ఐపీఎస్‌ సీతారామాంజనేయులు అరెస్ట్

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ముంబయి నటి కాదంబరీ జత్వానీ కేసు (kadambari jethwani case) పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. జత్వానీ వేధింపుల…

విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు వచ్చేది అప్పుడే!

ఆంధ్రప్రదేశ్​ విద్యార్థులకు అలర్ట్. త్వరలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల (AP SSC Results 2025)ను వెల్లడించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాలను…

థాంకూ పవన్ సార్.. ఆ ఊళ్లో అందరికి చెప్పులు పంపిన డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి తనకు స్వాగతం…

USలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి

అమెరికా (America)లో ఘోర రోడ్డు ప్రమాదం (Petal Road Accident) చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన దీప్తి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (University Of…

భక్తులకు అలర్ట్.. రేపే తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని (Tirumala Temple) దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంటల సేపు క్యూ లైన్లలో నిల్చొని మరీ స్వామిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 3…

Fire Accident: బస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

విజయవాడ(Vijayawada)లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సు(Private Bus)లో అకస్మాత్తుగా మంటలు(Fire) చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు(Passengers) గానీ, సిబ్బంది…

ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi AP Tour) ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైది. మే 2వ తేదీన మోదీ ఏపీకి రానున్నారు.  పీఎం…