టీటీడీ కీలక నిర్ణయం.. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేక ఉత్సవ రోజుల్లో మినహా అన్ని రోజుల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చని తెలిపింది. రూ. కోటి…
వాహనదారులకు మోత.. నేటి నుంచి అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
ఏపీలో వాహనదారులకు షాక్. జాతీయ రహదారులపై టోల్ రుసుములు (Toll Charges Hike in AP) పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఏపీ రీజినల్ అధికారి పరిధిలో ఉన్న 68 టోల్ ప్లాజాల్లో.. నాలుగు మినహా…
వాహనదారులకు గుడ్న్యూస్.. HYD-విజయవాడ హైవేలో భారీగా తగ్గిన టోల్ ఛార్జీలు
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రహదారిపై వెళ్లే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో టోల్ ఛార్జీలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్…
షిహాన్ హుసైనీ కన్నుమూత.. గురువును తలుచుకుంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురువు, కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైనీ (60) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చైన్నైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ
నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీపికబురు అందించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (AP Mega DSC) ఉంటుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ కీలక…
Women Murder: మహిళపై హత్యాచారం?.. కూటమి సర్కార్పై వైసీపీ ఫైర్
గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కొలనుకొండ వద్ద దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతంగా గొంతుకోసి హతమార్చారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక మహిళపై అత్యాచారం(Rape) చేసి…
నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. వీడియో వైరల్
రాజకీయాల్లో శత్రుత్వమైనా.. స్నేహమైన శాశ్వతం కాదంటారు పెద్దలు. ఇవాళ ఈ పార్టీలో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా పార్టీ మార్చి తిట్టడం మొదలు పెట్టిన వారూ ఉన్నారు. అవతలి పార్టీలో ఉండి ఏళ్లుగా విమర్శిస్తున్న వారు సడెన్ గా…
ఇండియాలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆయనే
దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా (Parag Shah) నిలిచారు. ఆయన…
Posani Krishna Murali : సీఐడీ పోలీసుల కస్టడీకి పోసాని
టాలీవుడ్ సినీ నటుడు, వైస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)ని సీఐడీ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం రోజున ఉత్తర్వులు ఉచ్చింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను ఇవాళ (మంగళవారం)…
















టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్రాజ్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పవన్ చాలా మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని…