ఏపీలో పెరిగిన ఓటర్లు.. ఎంత అంటే?

Mana Enadu : సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఏపీ(AP Voters)లో ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. మొత్తం 19,048 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 2,03,47,738.. మహిళలు…

Lok Sabha Elections: ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి

Mana Enadu: ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్‌ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉంటే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే…

Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Mana Enadu:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ…

CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు

Mana Enadu:వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి…

Posani: జగన్​పై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలపై పోసాని ఫైర్​

  Mana Enadu: ఆంధ్రప్రదేశ్​ జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి సర్కారుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యాలు రాస్తున్నాయని సీనినటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్​ అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు వందశాతం నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్​లో శనివారం పోసాని ప్రెస్​మీట్​లో పవన్​ పై…