Delhi Assembly Results: ప్రారంభమైన కౌంటింగ్.. ఆధిక్యంలో బీజేపీ
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election Results) ఫలితాల కౌంటింగ్(Counting) ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్(Postal Ballot), EVMలలోని ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్…
Delhi Elections 2025: నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 70 స్థానాలకు పోలింగ్
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly elections) కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇవాళ (జనవరి 5) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఒకే విడతలో పోలింగ్(Polling) జరగనుంది. అలాగే పోలింగ్…
Tankbund Boat Fire: హుస్సేన్సాగర్ బోట్ ఫైర్ ఘటన.. యువకుడి మృతి
హైదరాబాద్(Hyderabad) హుస్సేన్ సాగర్లో ఆదివారం (జనవరి 26) రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన(Fire incident)లో ఒకరు మృతిచెందారు. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో BJP నిర్వహించిన జరిగిన ‘భారత మాతకు మహా హారతి’ కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలిన(Fireworks exploded) సంగతి…
RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో…
BJP డివిజన్ అధ్యక్షుడిగా శైలేష్రెడ్డి
మల్లాపూర్ డివిజన్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…
హోరాహోరీగా ప్రచారం.. మహారాష్ట్రలో అధికారంపై పార్టీల చూపు!
Mana Enadu: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపే లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత NDA, INDIA కూటములు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మహారాష్ట్ర ఎన్నికలుగా చెప్పొచ్చు. అందుకే.. అక్కడ…
Parliament Sessions 2024: ఈనెల 25 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్స్
ManaEnadu: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Winter Session of Parliament) ఎప్పుడు జరుగుతాయనే తేదీపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు( Parliamentary Affairs Minister Kiren Rijiju) కీలక ప్రకటన చేశారు. NOV 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం…
Siddaramaiah: నాకు సొంత ఇల్లు కూడా లేదు: కర్ణాటక సీఎం సిద్దరామయ్య
Mana Enadu: తాను నిజాయితీతో కూడిన రాజకీయాలను(politics of honesty) మాత్రమే చేశానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) అన్నారు. ముడా కుంభకోణం(MUDA ‘scam’ ) కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన తాజాగా స్పందించారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ…
CM Revanth On Group-1: గ్రూప్-1 అభ్యర్థులు అపోహలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు: సీఎం రేవంత్
Mana Enadu: గ్రూప్-1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దని, కావాలనే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపికలో రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన…
Amit Shah: మోదీ నాయకత్వంలో దేశ భద్రత పటిష్ఠంగా మారింది: అమిత్ షా
ManaEnadu: దేశ బాహ్య, అంతర్గత భద్రతా(External, Internal Security) వ్యవస్థలను పటిష్ఠం చేయడం ద్వారా దేశాన్ని సురక్షితంగా మార్చడంలో మోదీ ప్రభుత్వం ప్రధాన మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home minister) అన్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి…











