Hyderabad Metro: రేపటి నుంచి మెట్రో ఛార్జీలు తగ్గింపు
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఛార్జీలు పెంచడంతో వచ్చిన విమర్శలతో ఎల్ అంటీ టీ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది. ఛార్జీలను తగ్గిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి…
Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…
Hyderabad Metro: నిలిచిన మెట్రో సేవలు.. ప్రయాణికుల ఆగ్రహం
ManaEnadu: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైళ్లకు సాంకేతిక లోపం(Technical Issue) కారణంగా సోమవారం (నవంబర్ 4) ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం(Nagole-Raidurg), LB నగర్-మియాపూర్(LB Nagar-Miyapur) మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడన నిలిచాయి.…
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రో అలైన్మెంట్ మార్పులు
ManaEnadu:హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ఎస్రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో…
ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ మెట్రో ‘X’ అకౌంట్ హ్యాక్
ManaEnadu : ఇటీవల సైబర్ నేరాలు (Cyber Crimes) ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ల సైబర్ కేటుగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అమాయకులను ఎరగా చేసుకుని వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల జీ-మెయిల్, వాట్సాప్ (WhatsApp), ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్…
గణేశ్ నిమజ్జనం స్పెషల్.. 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు
Mana Enadu : హైదరాబాద్ (Hyderabad) మహానగరం గణపతి నిమజ్జనానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నగరవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిమజ్జన ప్రక్రియ (Ganesh…