Waves Summit 2025: ‘వేవ్స్’లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
ముంబై(Mumbai) వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (Waves Summit 2025) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం(Indian Govt) ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్..…
Nandamuri Balakrishna: పంచెకట్టులో ‘పద్మ’ పురస్కారం అందుకున్న బాలయ్య
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పద్మ భూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా బాలయ్యబాబు…
NEW CS: సీఎం రేవంత్ను కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(Cheif Secretary )గా కే.రామకృష్ణారావు(K.Ramakrishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి(Shanti Kumari) ఈనెల…
హైదరాబాద్ కు రాహుల్ గాంధీ.. ఈ ప్రాంతాలు సందర్శించమంటూ కేటీఆర్ సూచన
భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ లో ఇవాళ (శనివారం) పర్యటించనున్నారు. ఈ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ…
Hyderabad MLC Elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో MIM విజయం
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(Hyderabad Local Body MLC Elections) ఎన్నికల్లో MIM పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. గంటన్నర వ్యవధిలోనే ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో MIM పార్టీ…
Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’
ఆంధ్రప్రదేశ్లో లిక్క్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…
HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…
PM Modi: శ్రీలంకకు చేరుకున్న మోదీ.. రేపు ఆ దేశాధ్యక్షుడితో భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పాటు థాయ్లాండ్(Thailand)లో పర్యటించిన ఆయన.. 3 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక(Srilanka)కు వెళ్లారు. శుక్రవారం రాత్రి కొలొంబో(Colombo)కి చేరుకున్న ఆయనకు శ్రీలంక మంత్రులు ఘనస్వాగతం పలికారు. కాగా…
HCU భూములు ఎవరు కొన్నా.. మేం తిరిగి తీస్కుంటాం : కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విరుచుకుపడ్డారు. మరో మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి…
















టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్రాజ్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పవన్ చాలా మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని…