Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ మంత్రి, YCP నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని AIG (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. కొడాలి నాని…

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించారు. YCP సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన…

నేటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగం

ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ…

AP Assembly Sessions: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం…

రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టడంలేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

వైసీపీ అధినేత జగన్(YS Jagan) కాసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డు(Guntur Mirchi Yard)కు చేరుకున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న మిర్చి రైతులకు వైఎస్‌ జగన్‌ మద్దతుగా నిలిచారు. జగన్ రాక నేపథ్యంలో అక్కడకు పెద్ద…

CAG Report: ఏపీలో కాకరేపిన ‘కాగ్’.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌(AP)లో గత YCP ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్(Comptroller and Auditor General of India) నివేదిక బయటపెట్టింది. 2023-24లో పన్ను వసూళ్లు రూపాయిలో సగంవంతు కంటే ఎక్కువగా వచ్చాయని పేర్కొంది. మరో 30 పైసలు…

YS JAGAN: అప్పుడు నేను ఆగమన్నా.. మా వాళ్లు ఆగరు

Mana Enadu: ఏపీలో కూటమి సర్కార్‌పై మాజీ సీఎం, వైసీపీ(Ycp) అధినే జగన్(Jagan) నిప్పులు చెరిగారు. చంద్రబాబు(Chandrababu naidu) ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడంపై ఫోకస్ పెట్టిందని జగన్ ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు దాడులతో ప్రజలు…

CM CBN: క్యాబినెట్​ మంత్రులతో భేటి..బాబు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశం!

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ChandraBabu:…