మీర్పేట్ డివిజన్లో బీఆర్ఎస్కు రాజీనామాలు
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో మూకుమ్ముడిగా 200మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మందముళ్ల పరమేశ్వరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేస్తున్న సముచితం…
Telangana Elections 2023:తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారాన్ని…
KTR: కొత్త రేషన్ కార్డులపై KTR సంచలన ప్రకటన!
మన ఈనాడు: మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ…
BRSకు మాదిగలు అండగా నిలబడతాం..BLRను గెలిపించుకుంటాం!
మన ఈనాడు: బీఆర్ఎస్కు ఎంఆర్పీఎస్ అండగా నిలబడుతుందని, ఉప్పల్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలుపించుకుంటామని ఎంఆర్పీఎస్ (MRPS)రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. హబ్సిగూడ సుప్రభాత్ హోటల్లో సోమవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సబ్బండవర్గాల ప్రజల పక్షాన నిలబడటానికి…
అంజన్న సాక్షిగా..ఆరు గ్యారంటీలపై భట్టి విక్రమార్క ప్రమాణం!
–నరేష్ చిట్టూరి మన ఈనాడు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై ఇప్పటివరకు ప్రచారం మాత్రమే జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి ఆంజనేయస్వామి సాక్షిగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం…
Ronald Ross : HYDలో 312మంది బరిలో..5గంటల తర్వాత..
మన ఈనాడు:హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. 312మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు రేపు (నవంబర్ 28) సాయంత్రం 5గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత…
Telangana Election: మీకు ఓటర్ స్లిప్ అందలేదా?.. ఈ యాప్ ద్వారా పొందొచ్చు!
మన ఈనాడు: అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్గా ఓటర్ స్లిప్పులను…
JNTUH Online Admissions: హైదరాబాద్ జేఎన్టీయూలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
మన ఈనాడు: హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిట పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్.. నవంబర్ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ కోర్సు కోర్సు వ్యవధి 6 నెలలు…
ఎన్నికల బహిష్కరిస్తున్న..ఆ ఊరి ఓటర్లు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో డెవలప్ మెంట్ జరగలేదని అందుకే ఓటును బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అంటు వైరా నియోజకవర్గంలో కొత్తమేడేపల్లి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఒకటిరెండు చోట్లు మినహా…






