వసంత పంచమికి బాసర సరస్వతి అమ్మవారం ముస్తాబు

మన ఈనాడు: సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం ముస్తాబైంది. బుధవారం బాసరలో వసంత పంచమి వేడుక జరగనుంది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి…

TSRTC|మేడారం భక్తులకు గుడ్​ న్యూస్​.. సమ్మక్క సారక్క ప్రసాదం ఇళ్ల వద్దకే!

మన ఈనాడు:మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య జరగనుండగా, ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు భక్తులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ప్రసాదాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని TSRTC కల్పించింది. మేడారం సమ్మక్క సారలమ్మ ద్వైవార్షిక జాతరకు వెళ్లలేని…

శ్రీశైలం ప్ర‌సాదంలో మాంసం..!

మన ఈనాడు:ప్ర‌ముఖ శైవ‌క్షేత్రం శ్రీశైలం మ‌ల్లిఖార్జున‌స్వామి దేవ‌స్థానం త‌ర‌చూ వివాదాల్లో నిలుస్తోంది. శుక్ర‌వారం భ‌క్తుల‌కు పంపిణీ చేసిన పులిహోర ప్ర‌సాదంలో మాంస‌పు ముక్క వ‌చ్చిందంటూ.. హ‌రీశ్ రెడ్డి అనే భ‌క్తుడు దేవ‌స్థాన అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. బ్ర‌హ్మాండ‌రాయ గోపురం వ‌ద్ద పంచిన…

ఉచిత విద్యుత్​ పథకానికి..మరో వారం రోజులే గడవు..

మన ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యత్తు (గృహజ్యోతి) పథకంలో భాగంగా విద్యత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచిత పథకానికి వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడవు మాత్రమే మిగిలింది. 200యూనిట్ల లోపు వినియోగించే వారికి ఈ పథకం…

Rythu Bandhu: వారికే రైతుబంధు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

మన ఈనాడు:రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూమిని సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు…

Telangana:రేపు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

మన ఈనాడు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే రేపు నల్లగొండలో కేసీఆర్ సభ జరుగుతండగా కాళేశ్వరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. Revanth…

రైతులకు గుడ్​ న్యూస్​..ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీకి సర్కారు ప్లాన్​

మన ఈనాడు:Cong Govt Plans to Rythu Runamafi : రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని, పూర్తి సమాచారం…

TS to TG : టీఎస్‌ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్‌ ప్లేట్లు మార్చాలా?

మన ఈనాడు:టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం. Telangana Vehicle Registration Plate TG: తెలంగాణలో…

తెలంగాణ ప్రజలకు గుడ్​ న్యూస్​..ఉచిత కరెంటు పథకానికి ఇలా చేయండి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు పథకం అందిస్తామని హామీనిచ్చిన సంగతి తెలిసిందే..ఈక్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఉచిత కరెంటు పథకానికి అర్హులను గుర్తించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్​శాఖ విడుదల చేసినట్లుగా సర్కూలర్​ సోషల్​…

ఆలయ పనులు చేస్తుంటే బయట పడ్డ నిధి..చూసేందుకు పొటెత్తిన జనాలు

మన ఈనాడు:నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్థానిక పురాతన శివాలయంలో  జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి అమ్మవారు, వినాయకస్వామి ధ్వజ స్తంభాలను తొలగించారు. ఈ సమయంలో ధ్వజ స్తంభం కింద 405 పురాతన నాణేలు, వినాయకస్వామి ప్రతిమ కింద 105…