Bandi Sanjay: టార్గెట్ పార్లమెంట్ సీట్లు..మరోసారి బండి సంజయ్ యాత్ర
మన ఈనాడు: ఎంపీ బండి సంజయ్ మరో విడత యాత్ర చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ నెల 10 నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టబోతున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర జరిగేలా నిర్ణయం తీసుకున్నారు.…
Telangana: లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు..
మన ఈనాడు:పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధుల మీద కసరత్తులు చేస్తోంది. కొంతమంది ఎంపీల షార్ట్ లిస్ట్ని రెడీ చేసింది. దాంతో పాటూ అశావహుల నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న…
TSPSC ఛైర్మన్ ను తొలగించాల్సిందే…..కవిత డిమాండ్..
మన ఈనాడు: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ (MLC)కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో…
MP Electionns: లోకసభ బరిలో కేసీఆర్..వారికి నో ఛాన్స్
మన ఈనాడు: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్ తో లోక్ సభ ఎన్నికలను (Lok Sabha Elections) బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఎలాగైనా 10- నుంచి12 సీట్లు గెలుపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ క్రమంలోనే…
కాంగ్రెస్ పార్టీకి బిగ్షాక్.. రాజీనామా యోచనలో అజహరుద్దీన్?
మన ఈనాడు:టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి…
నామినేటెడ్ పదవుల్లో..ఖమ్మం నుంచి ఈ ఆరుగురేనా..?
మన ఈనాడు: కాంగ్రెస్ ప్రభుత్వం మరో పదిరోజుల్లో భర్తీ చయబోతున్న నామినేటెడ్ పదవుల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురితో కూడిన జాబితా సిద్దం అయినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రులు ఖమ్మం నుంచే ఉండటంతో ఆసక్తి మరింత పెరిగింది.ఉప ముఖ్యమంత్రి…
BRS:మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో సింగిరెడ్డి..
మన ఈనాడు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉప్పల్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన భంగపడిన సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన్ను మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో నిలిపేందుకు కారు నేతలు సిద్దం అయ్యారని సమాచారం. సీఎం రేవంత్రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో…
BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల
మన ఈనాడు: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. Congress AP Chief YS Sharmila: ఆంధ్ర…
CM రేవంత్ రెడ్డితోనే తెలంగాణలో పెట్టుబడులు: TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్
మన ఈనాడు :కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీల అమలను వేగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… తాజాగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు’లో మొదటి రోజే భారీ పెట్టుబడులను…
CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి కీలక ప్రకటన?
మన ఈనాడు:ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…






