ఖమ్మం కేంద్రంగా పోలిటికల్​ పీడీఎఫ్​

మన ఈనాడు: రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. నాడు వెండితెర రాముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో పులిపాటి అడుగులు ఇక్కడి నుంచే పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలోనూ కేసీఆర్​ చేసిన అమరణ నిరాహార దీక్షలో…

Padi Kaushik Reddy: సీఎం రేవంత్​పై MLA పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం…

ఈటెల పార్లమెంట్ బరికి సిద్దం..అక్కడే నుంచి పోటీ..?

మన ఈనాడు: ఉద్యమ నాయకుడుగా తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు..మాజీ సీఎం కేసీఆర్​ అత్యంత సన్నిహితుడిగా ఉంటూ..గులాబీతో తెగదెంపులు చేసుకుని కాషాయం గూటికి చేరి క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. అసెంబ్లీలో రెండు చోట్ల పోటీ చేసి ఊహించని విధంగా ఓటమి…

ఇందిరమ్మ రాజ్యంపై కాంగ్రెస్ వర్సెస్​ -బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

మన ఈనాడు:బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న బీఆర్‌ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి 1969లో తెలంగాణ ఉద్యమాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అణిచివేశారని ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఇందిరమ్మ రాజ్యం అంశంపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం…

రాజకీయ ఉద్దండులు@ఖమ్మం ఖిల్లా

మన ఈనాడు:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పదవులు..ప్రభుత్వంలో ఉన్నత నిర్ణయాలు తీసుకోవడంలో తమదైన పాత్ర పోషించడం ఖమ్మం నేతలకే సాధ్యం. ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీ ఉన్నా..అందులో ఖమ్మం…

Breaking:రాజ్యసభకు ఫైర్ బ్రాండ్..తెలంగాణ నుంచి రేణుకా చౌదరి

మన ఈనాడు: ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాకలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.…

బీజేపీ శాసనసభ పక్ష నేతగా అల్లెటి మహేశ్వర్ రెడ్డి

మన ఈనాడు:నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే అల్లెటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర…

AP: ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే

మన ఈనాడు:లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8…

కృష్ణాజలాలపై పోరుబాట..నల్గొండలో నేడు BRS బహిరంగ సభ

మన ఈనాడు:Telangana Parliament Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిర్వహించనున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే లోక్​సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్‌, ఏం మాట్లాడనున్నారనే అంశంపై ఆసక్తి…

Kavitha: భట్టి అన్నా.. ఈ పనులు చేయి..

మన ఈనాడు: 2024-25బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన…