Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్
మనEnadu: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Former Minister Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు. సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ (Praja Shanthi Party Chief KA Paul)…
ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నామా
మనEnadu:తాజాగా.. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావును తొలి లోక్సభ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పోరు రసవత్తరంగా…
EX MLA Saidi Reddy: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..!
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తాజాగా బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.…
BIG BREAKING: బీజేపీ తొలి జాబితా విడుదల
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. వారణాసి నుంచి ఎంపీగా మోడీ పోటీ చేయనున్నట్లు వినోద్ తావడే తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.…
నేడు తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా?
తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానుంది. TDP అధినేత చంద్రబాబు, JANASENA అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల…
గ్రేటర్ బీఆర్ఎస్ షాక్..కాంగ్రెస్లోకి కీలక నేతలు
గ్రేటర్ బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో…
రాహుల్ గాంధీ తెలంగాణ నుంచే పోటీ
తెలంగాణలో బలాన్ని కాంగ్రెస్ మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి సిద్ధం అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎర్పాటు చేసిన కాంగ్రెస్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను రాబట్టుకునేలా వ్యూహం వేస్తోంది.…
KTR: మార్చి 1 నుంచి BRS చలో మేడిగడ్డ : కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన పథకం జలయజ్ఞం కాదని ధనయజ్ఞంగా మారిని సంగతి…
CM Jagan: 23న ఒంగోలుకు సీఎం జగన్.. ఆ రోజే ఇళ్ల పట్టాల పంపిణీ
సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. CM Jagan:…
AP Politics|బీజేపీతో పొత్తుపై ఏపీ టీడీపీ పొత్తు ఫిక్స్ అందుకేనా
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే.. టీడీపీ, జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ…






