శ్రావణమాసం స్పెషల్.. IRCTC అరుణాచలం To తంజావూర్ టూర్ గురించి తెలుసా..?

Mana Enadu:శ్రావణమాసం అంటే హిందువులకు చాలా ఇష్టమైన నెల. ఈ నెలలో చాలా మంది లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు వ్రతాలతో బిజీబిజీగా గడుపుతుంటారు. కొందరైతే ప్రముఖ దేవాలయాలు దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా శ్రావణమాసంలో…

అబ్బురపరిచే అజంతా, ఎల్లోరా అందాలు చూడాలనుకుంటున్నారా? .. తక్కువ ధరకే IRCTC ప్యాకేజ్

Mana Enadu:కాంక్రీట్ జంగిల్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా.. వీకెండ్ లో అలా హాయిగా ఎక్కడికైనా విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. మీరు కళను ప్రేమిస్తారా.. ప్రకృతిలో సేద తీరుతూ.. చరిత్రలో అబ్బురపరిచే అందాలు వీక్షించాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. అద్భుతమనిపించే శిల్ప…

మాన్ సూన్ లో ఊటీ అందాలు చూసొద్దామా? .. మీ బడ్జెట్ లోనే IRCTC ప్యాకేజ్

Mana Enadu:సన్నని చిరుజల్లులు కురుస్తుండగా.. పచ్చదనమంతా పచ్చని తోరణంలా పరుచుకున్న ప్రకృతిలో.. ఎత్తైన కొండల మధ్య.. ఏ బస్సు కిటికీ పక్కన సీట్లోనో.. లేక రైల్లో విండ్ సీట్ లోనో కూర్చొని ఊటీలో విహరిస్తే ఉంటుంది.. ఆహ్.. ఊహించడానికే అద్భుతంగా ఉంది…

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలులో అందుబాటులోకి బేబీ బెర్తులు

Mana Enadu: దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వాళ్లకు బెస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణం. అయితే రైలు ప్రయాణం కాస్త చౌకే అయినా రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం కష్టపడుతూ ప్రయాణించాల్సిందే. అయితే రైలులో పిల్లలను కూడా తీసుకుని ప్రయాణం చేస్తే…

Fastag||వాహనదారులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్.. వెంటనే కేవైసీ అప్డేట్ చేయాల్సిందే

Mana Enadu: వాహనదారులకు అలర్ట్. ఆగస్టు నెల వచ్చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మరి మీరు మీ కేవైసీ అప్డేట్ చేశారా.. చేయకపోతే త్వరపడండి.  టోల్ ప్లాజాల వద్ద వేచి చూడకుండా..  ఇబ్బంది…

Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Mana Enadu:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ…

TSRTC Bumper Offer: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..

TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు…

Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్

Mana Enadu: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. జనరల్ టికెట్ బుకింగ్ కోసం…

MMTS: రద్దీ ఉన్నా..రైళ్లు పెంచట్లే..కారణం అందుకేనట..

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌(MMTS) ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉన్నాయి. రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్ల మేర పెరిగింది. కానీ కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని…