Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
ManaEnadu:వైస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh) అరెస్టు అయ్యారు. హైదరాబాద్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)పై…
తెలంగాణలో 33 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
ManaEnadu:వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. అయితే ఆదివారం, సోమవారం కూడా ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ (సెప్టెంబర్ 1వ తేదీ) ఉత్తర…
KGGH: ఒకే బెడ్డుపై ఇద్దరు రోగులు..ఆ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇదీ!
Mana Enadu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(AndhraPradesh) వ్యాప్తంగా వైరల్జ్వరాలు(Viral fevers) పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి(Kakinada Government General…
AP:బీటెక్ కాలేజీ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు.. 300 మందిని రహస్యంగా రికార్డు చేసి..!
ManaEnadu:అమ్మ కడుపులో నుంచి బయటపడిన క్షణం నుంచి ఆడపిల్లలకు రక్షణ (Women Safety) లేకుండా పోతోంది. ఇంటా బయటా కీచకులు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు కాచుకు కూర్చున్నారు. వారి బారి నుంచి అమ్మాయులకు రక్షణ కరువైపోతోంది. చదువుకునే చోట తోటి విద్యార్థులతోనూ…
AP:ఆడపడుచులకు పవన్ కల్యాణ్ ‘శ్రావణమాసం’ కానుక
ManaEnadu:శ్రావణమాసం (Sravanamasam) ముగింపునకు వచ్చేసింది. తెలుగు ఆడపడుచులంతా ఈ నెల మొత్తం అమ్మవారికి పూజలు చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తెలుగు లోగిళ్లలో చాలా వరకు ఈ మాసంలో మాంసాహారం ముట్టరు. ఇక ఆడపడుచులు పూజలు, ఉపవాసాలతో దైవ చింతనలో బిజీబిజీగా గడుపుతుంటూరు.…
APలో మెట్రో ప్రాజెక్టు.. CM చంద్రబాబు కీలక ఆదేశాలు
Mana Enadu: ఏపీలో మెట్రో ట్రైన్ల(Metro Rail) ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం స్పీడు పెంచింది. అమరావతి, విజయవాడలో మెట్రో పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయించారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ(Vijayawada) బస్టాండ్ వరకు తొలి…
సెప్టెంబరులో ఏపీకి ప్రధాని మోదీ.. ‘క్రిస్ సిటీ’కి శంకుస్థాపన?
ManaEnadu:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్ సిటీ (Kris City in AP)) పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిసింది. తొలి గ్రీన్…
Monkey Pox:మంకీపాక్స్ నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ కిట్.. ఏపీ మెడ్టెక్ జోన్ ఘనత
ManaEnadu:ఎంపాక్స్.. అదేనండి మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ కమ్మిన చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరో మహమ్మారి దెబ్బ తీసేందుకు ముంచుకొస్తోంది. చాపకింద నీరులా ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని చుట్టుపక్కల…
Pawan Kalyan : ‘ఆమె విజయం.. నా గుండెను కదిలించింది’
ManaEnadu:ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. పదవి నాకు అలంకారం కాదు.. మీరు నా చేతిలో పెట్టిన బాధ్యత. మీకోసం పని చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం.…
AP:అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం చంద్రబాబు
ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 36 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న…