MMTS: రద్దీ ఉన్నా..రైళ్లు పెంచట్లే..కారణం అందుకేనట..
ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్(MMTS) ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉన్నాయి. రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్ల మేర పెరిగింది. కానీ కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని…
Pushpa Movie: ప్రపంచంలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది
రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించారు. ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప…
Khammam: కానిస్టేబుల్ కూతురు..ఐపీఎస్కు సెలెక్ట్
UPSC:యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో మధిర టౌన్(Madhira) పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం(Bonakal) ఎల్ గోవిందపురo గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య(Ravuri…
CM Reventh: గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు సీఎంరేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో…
Khammam:స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.
Smart Kidzస్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి మొదలుకొని గత 8 సంవత్సరాలుగా వివిధ…
BREAKING: పైనాన్స్ వ్యాపారుల అరాచాకం.. అప్పు తీర్చలేదని కారుకు నిప్పు
Narsing:నార్సింగ్ ప్రాంతానికి చెందిన నీరజ్ వ్యాపారికి కార్లు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే అతడు లాంబోర్ఘిని కంపెనీకి చెందిన స్పోర్ట్స్ కొనాలని నిర్ణయించకున్నాడు. అయితే, కొత్త కారు కొనాలంటే రూ. కోట్లలో ఖర్చు అవుతోందని చెప్పి 2009 మోడల్కు చెందిన…
రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి ప్రకటనపై.. హరీష్ రావు సంచలన ట్వీట్
పంట రుణాల మాఫీపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ నారాయణ పేట జిల్లాలో నిర్వహించిన జన జాతర సభలో ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా…
School Bus:స్కూల్ వ్యాన్ ఢీకొని బాలిక మృతి
Karimnagar:స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండల మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన…
కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. కవితకు ఊరట ఉండేనా..?
ఈడీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై స్పెషల్ కోర్టులో విచారణ జరుగనుంది. పిటిషన్లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసుకు…






